హోలీ ఉత్సవానికి సిద్ధమైన ప్రవాస భారతీయులు
- March 22, 2016
చల్లటి, తడి వాతావరణం ఉన్నప్పటికీ, యుఎఇ ప్రవాస భారతీయులు నేదు (మార్చి 23) హోలీ వసంత వేడుకను రంగు రంగుల నీటిని చిలకరించుకొంటూ ఆనందోత్సాహంతో జరుపుకుంటున్నారు. యుఎఇ లో వివిధ వేదికలలో హోలీ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.హిందూ మతంకు చెందిన హోలీ పండుగను వసంత కాలం మొదలయ్యాక ఫిబ్రవరి లేదా మార్చి నెలలో చంద్ర పంచాంగం ప్రకారం వస్తుంది. పంటల కోత కాలం గుర్తుగా భారతదేశం అంతటా జరుపుకుంటారు.హోలీ ఉత్సవం కొరకు అధ్బుత నగరం దుబాయ్ లో ఎదురు చూస్తూ నేను చాలా సంతోషిస్తునని బహిరంగంగా జరిగే ఈ నీటి పండుగ తానేన్నెదు హాజరు కాకుండాలేనని కె ప్రవీణ్ అనే 20 ఏళ్ల విద్యార్థి చెప్పాడు.ఉత్తర భారతదేశం నుండి ప్రవాసులు జయ మిశ్రా, గల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ తాము ఎంతో ఎదురుచూస్తున్న ముఖ్యమైన మరియు అందరు సరదాగా పాల్గొనే పండగలలో ఒకటిగా ఉందన్నారు . ప్రారంభంలో నేను ఒక వారం ముందు నుండి ఇంట్లో స్వీట్లు మరియు రుచికరమైన పదార్ధాలు తయారు చేసుకొంటాము. హోలీ మొదటి రోజున , హోలిక దహన్ వేడుక గుర్తుగా ఒక చిన్న భోగి మంటలు వెలిగిస్తామని తెలిపారు. ప్రపంచంలో మంచి గెలవాలని అని అన్ని చెడు నాశనం కావాలని అందుకు ప్రతీకగా ఈ పని చేస్తామని ఆమె అన్నారు. రెండవ రోజున రంగులు కలిసిన నీటిని తుపాకీలతో చిలకరించడం ద్వారా సంప్రదాయకమైన హోలీ పండుగను స్నేహితులు మరియు కుటుంబం తో జరుపుకుంటారు మేము రంగుల నీటిలో తడుస్తూ పాటలు పాదతామని ఆ తర్వాత ఒక దివ్యమైన సామూహిక భోజనంతో పండగను ముగిస్తామని ఆమె చెప్పారు.. "భారత రాయబార కార్యాలయంలో హోలీ వేడుకలను ఘనంగా జరగనున్నాయి . సంగీత విద్వాంసుడు జోగిరాజ్ సికిడర ఆధ్వర్యంలో 'సురోన్ కి హోలీ' ప్రదర్శించారు మరియు నృత్యదర్శకుడు వైశాలి మ్హైసల్కర్ క్లాసిక్ హిందూస్థాన్ సంగీతం మరియు కథక్ ఒక ప్రదర్శన చేస్తున్నారు భారత రాయబార ఆడిటోరియం వద్ద శనివారం, మార్చి 26 న సాయంత్రం 6.30 కు మొదలవుతుంది యువ భారతీయ ప్రవాసీయుల ఆధ్వర్యంలో సంగీతం పాటలు సాధన చేసి సరదాగా, ఉల్లాసంగా మరియు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలిఎచేస్తూ ఒక కచేరీ కార్యక్రమం నిర్వహించనున్నారు, ఈ ఉత్సవానికి అందరూ ఆహ్వానితులే దుబాయ్ రాయబార ప్రాంగణంలో, "సికిదర్ , భావన మరియు ప్రదర్శన ఈ సందర్భంగా జరగనుంది
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







