యూఏఈలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
- December 02, 2021
యూఏఈ: ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ యూఏఈలోకి వచ్చేసింది. ఓ ఆఫ్రికా మహిళలో ఒమిక్రాన్ వైరస్ ను గుర్తించినట్లు ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్(మోహాప్) ట్విట్టర్లో తెలిపింది. సదరు మహిళ యూఏఈ నుంచి వెళుతోందని, నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం.. కొవిడ్-19 రెండు డోసుల వ్యాక్సిన్ పొందిందని స్పష్టం చేసింది. మహిళలో ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంచి ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మోహప్ చెప్పింది. ఆమెతో కాంటాక్ట్ లో ఉన్న వారిని కూడా ఐసోలేట్ చేశామని చెప్పింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









