యూఏఈలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
- December 02, 2021
యూఏఈ: ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ యూఏఈలోకి వచ్చేసింది. ఓ ఆఫ్రికా మహిళలో ఒమిక్రాన్ వైరస్ ను గుర్తించినట్లు ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్(మోహాప్) ట్విట్టర్లో తెలిపింది. సదరు మహిళ యూఏఈ నుంచి వెళుతోందని, నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం.. కొవిడ్-19 రెండు డోసుల వ్యాక్సిన్ పొందిందని స్పష్టం చేసింది. మహిళలో ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంచి ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మోహప్ చెప్పింది. ఆమెతో కాంటాక్ట్ లో ఉన్న వారిని కూడా ఐసోలేట్ చేశామని చెప్పింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







