రియాద్ సీజన్: నెల రోజుల్లో 4.5 మిలియన్ మంది సందర్శకులు
- December 02, 2021
రియాద్: రియాద్ సీజన్ 2021లో అనూహ్యంగా 4.5 మిలియన్ల మంది సందర్శకులు పాల్గొన్నారు. వీరిలో పౌరులు, నివాసితులు అలాగే పర్యాటకులు వున్నారు.ఈ సీజన్ ద్వారా ఉద్యోగాల కల్పన 122,000 మందికి జరిగింది. దేశంలో వినోదపరమైన డెస్టినేషన్ విభాగంలో అత్యుత్తమంగా ఈ రియాద్ సీజన్ 2021 నిలిచింది.అక్టోబర్ 20న ప్రారంభమైన ఈ ఈవెంట్ 14 ప్రాంతాల్లో జరిగింది.బొలివార్డ్ రియాద్ సిటీ, వయా రియాద్, కంబాట్ ఫీల్డ్, అల్ అత్రియా, రియాద్ ఒయాసిస్, ది గ్రోవ్, రియాద్ వింటర్ వండర్లాండ్, రియాద్ ఫ్రంట్, అల్ మురబ్బా, రియాద్ పల్స్, రియాద్ సఫారి, అల్ సలామ్ ట్రీ, ఖలౌహా మరియు జమాన్ విలేజ్ ప్రాంతాల్లో నిర్వహించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







