గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేళ అరుదైన ఫోటోని షేర్ చేసిన హమ్దాన్
- December 03, 2021
దుబాయ్: యూఏఈ 50వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ తన కవల పిల్లలు షేఖా, రషీద్లతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రతి సందర్భాన్ని తన అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన యూఏఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ అరుదైన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫోటోలో పిల్లలిద్దరి మొఖాలను చూపకున్నా.. వారు ట్రెడిషనల్ ఎమిరాటీ డ్రెస్ ల్లో మెరిసిపోయారు. షేఖా UAE నేషనల్ ప్లాగ్ రంగుల డ్రెస్ వేసుకోగా.. రషీద్ ట్రెడిషనల్ తెల్లని కందురాలో ఉన్నాడు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







