వ్యాక్సిన్ తీసుకుంటే ఒమిక్రాన్ ఏమీ చేయదన్న బయోఎన్టెక్ సంస్ధ
- December 04, 2021
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ వేరియంట్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జర్మనీలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోఎన్టెక్ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ సోకినా తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉండవని చెప్పింది.అందుకే ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని, వ్యాక్సిన్లపై అపోహాలు లేకుండా అందరూ టీకా తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ మరిన్ని మ్యూటేషన్లు పొందే అవకాశాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేమంది. అయితే వైరస్ లోని మ్యూటేషన్లు కాలానుగుణంగా మార్పులు చెంది సాధారణ ఫ్లూ మాదిరిగా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని... అప్పుడు ఏటా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరముంటుందని బయోఎన్ టెక్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







