ఆర్డర్ ఆఫ్ జాయెద్: డాక్టర్ సుల్తాన్ అల్ కాసిమి సెంటర్లో పీస్ ఆఫ్ మంత్
- December 06, 2021యూఏఈ: ఆర్డర్ ఆఫ్ జాయెద్ ఈసారి 50వ జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో ప్రకటితమయ్యింది. షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్ మరియు సుప్రీం కౌన్సిల్ మెంబర్)కి ఈ అవార్డు అందించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి అల్ ముష్రిఫ్ అబుదాబీ హాస్పిటాలిటీ ప్యాలెస్లో ఈ అవార్డుని అందుకున్నారు. సాంస్కృతికం, కళలు, లిటరేచర్ విభాగాల్లో షార్జా రూలర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు