షార్జాలో బయటపడ్డ అతి పెద్ద విగ్రహం...
- December 07, 2021
షార్జా: ఒకటో శతాబ్దం (AD) నాటి కళాఖండం ఒకటి షార్జాలోని మలిహాలో గుర్తించారు. ఈ కళాఖండానికి డేగ రెక్కలు, సింహం తల, గోళ్ళతో కూడిన భారీ పక్షి పాదం కలిగి ఉంది. ఈ పౌరాణిక జీవి కాంస్య విగ్రహం రోమన్ సామ్రాజ్యం కాలం నాటిదిగా గుర్తించారు. ఆ కాలంలో మలిహా తో ఇతర రాజ్యాల మధ్య జరిగిన వ్యాపార సంబంధాల ఉనికిని ఈ విగ్రహం తెలియజేస్తుందని పురావస్తు శాఖ డిపార్ట్ మెంట్ కు చెందిన పరిశోధకులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







