షార్జాలో బయటపడ్డ అతి పెద్ద విగ్రహం...
- December 07, 2021
షార్జా: ఒకటో శతాబ్దం (AD) నాటి కళాఖండం ఒకటి షార్జాలోని మలిహాలో గుర్తించారు. ఈ కళాఖండానికి డేగ రెక్కలు, సింహం తల, గోళ్ళతో కూడిన భారీ పక్షి పాదం కలిగి ఉంది. ఈ పౌరాణిక జీవి కాంస్య విగ్రహం రోమన్ సామ్రాజ్యం కాలం నాటిదిగా గుర్తించారు. ఆ కాలంలో మలిహా తో ఇతర రాజ్యాల మధ్య జరిగిన వ్యాపార సంబంధాల ఉనికిని ఈ విగ్రహం తెలియజేస్తుందని పురావస్తు శాఖ డిపార్ట్ మెంట్ కు చెందిన పరిశోధకులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







