474 మంది ఉల్లంఘనుల బహిష్కరణ
- December 08, 2021
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కరెక్షనల్ ఇనిస్టిట్యూషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వివిధ దేశాలకు చెందిన 474 మంది ఉల్లంఘనుల్ని దేశం నుంచి గడచిన వారంలో బహిష్కరించడం జరిగింది. వారిలో 126 మంది రెసిడెన్స్ మరియు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారు. ఉల్లంఘనుల్ని తక్షణం దేశం నుంచి బహిష్కరించేలా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ థామెర్ అల్ అలి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!