ఎంప్టీ క్వార్టర్ రోడ్డుపై సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసిన ఆర్వోపీ
- December 08, 2021
ఒమన్: ల్యాండ్ పోర్టుల సెక్యూరిటీ సిస్టమ్ మేనేజిమెంట్లో భాగంగా రాయల్ ఒమన్ పోలీస్, తమ కార్యకలాపాల్ని, సేవల్ని కొత్తగా ప్రారంభించిన ఎంప్టీ క్వార్టర్ బోర్డర్లో యాక్టివేట్ చేయడం జరిగింది. ఒమన్ అలాగే సౌదీ అరేబియాలను కలిపే మార్గం ఇది. రవాణాని సులభతరం చేసేందుకోసం ఈ సరిహద్దుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో తీర్చిదిద్దారు. పాస్పోర్టులు రెసిడెన్సీ, ట్యాక్స్ క్లియరెన్స్, ఆడిట్ మరియు ఎగుమతులు దిగుమతుల కోసం తనిఖీలు వంటి సేవల్ని ఇక్కడ అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







