ఎంప్టీ క్వార్టర్ రోడ్డుపై సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసిన ఆర్వోపీ
- December 08, 2021
ఒమన్: ల్యాండ్ పోర్టుల సెక్యూరిటీ సిస్టమ్ మేనేజిమెంట్లో భాగంగా రాయల్ ఒమన్ పోలీస్, తమ కార్యకలాపాల్ని, సేవల్ని కొత్తగా ప్రారంభించిన ఎంప్టీ క్వార్టర్ బోర్డర్లో యాక్టివేట్ చేయడం జరిగింది. ఒమన్ అలాగే సౌదీ అరేబియాలను కలిపే మార్గం ఇది. రవాణాని సులభతరం చేసేందుకోసం ఈ సరిహద్దుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో తీర్చిదిద్దారు. పాస్పోర్టులు రెసిడెన్సీ, ట్యాక్స్ క్లియరెన్స్, ఆడిట్ మరియు ఎగుమతులు దిగుమతుల కోసం తనిఖీలు వంటి సేవల్ని ఇక్కడ అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!