భవిష్యత్తులో సాధించే వాటిపై దృష్టి పెట్టండి:షేక్ మహమ్మద్
- December 11, 2021
యూఏఈ: గత విజయాలు కాకుండా భవిష్యత్తులో యూఏఈ ఏమి సాధిస్తుందనే దానిపై దృష్టి పెట్టండని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. యూఏఈకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హట్టాలో అధికారిక స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ పాలకుడు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటనను విడుదల చేశారు. ‘ఫ్లాషెస్ ఆఫ్ లీడర్షిప్’ అనే హ్యాష్ట్యాగ్తో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. షేక్ మహమ్మద్ తన ప్రసంగంలో పిరమిడ్లను ఉదహరణగా చెప్పారు. పురాతన ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు.. 5,000 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉంటాయని వారు ఊహించి ఉండరని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక









