హాస్పిటల్ మార్చురీ ఇండియన్ మెయిడ్ మృతదేహం
- March 24, 2016
32 ఏళ్ళ గుత్తుల శ్రీలక్ష్మి మృతదేహం సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్ మార్గ్యూలో భద్రపరచబడింది. 2012లో గుత్తుల శ్రీలక్ష్మి బహ్రెయిన్కి వచ్చింది. పనిమనిషిగా ఆమె బహ్రెయిన్కి వచ్చింది. అయితే, కేవలం నెల రోజుల పాటు మాత్రమే ఆమెకు తన వద్ద పనిచేసినట్లు స్పాన్సరర్ చెబుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్లోని పొదలాడ గ్రామానికి చెందిన గుత్తుల శ్రీలక్ష్మి మృతదేహాన్ని తిరిగి స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









