హాస్పిటల్ మార్చురీ ఇండియన్ మెయిడ్ మృతదేహం
- March 24, 2016
32 ఏళ్ళ గుత్తుల శ్రీలక్ష్మి మృతదేహం సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్ మార్గ్యూలో భద్రపరచబడింది. 2012లో గుత్తుల శ్రీలక్ష్మి బహ్రెయిన్కి వచ్చింది. పనిమనిషిగా ఆమె బహ్రెయిన్కి వచ్చింది. అయితే, కేవలం నెల రోజుల పాటు మాత్రమే ఆమెకు తన వద్ద పనిచేసినట్లు స్పాన్సరర్ చెబుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్లోని పొదలాడ గ్రామానికి చెందిన గుత్తుల శ్రీలక్ష్మి మృతదేహాన్ని తిరిగి స్వదేశానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







