ఒమిక్రాన్ కేసులు మన దగ్గర లేవు-హెల్త్ మినిస్టర్
- December 15, 2021
కువైట్: కువైట్ కొత్తగా ఒమిక్రాన్ కేసులు ఏమీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రి షేక్ డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ తెలిపారు. ఐతే కరోనా కేసుల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల ఉందని ఆయన అన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యూరోప్ లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో అలర్ట్ గా ఉన్నామన్నారు. యూరోప్ నుంచి వచ్చే సంఖ్య పెరిగిందని...వారికి కరోనా టెస్ట్ చేశాకే దేశంలోకి అనుమతిస్తున్నామని అన్నారు. నిషేధిత దేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జన్యు పరీక్షకు పంపుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ మరోసారి ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు