ఒమిక్రాన్ కేసులు మన దగ్గర లేవు-హెల్త్ మినిస్టర్
- December 15, 2021
కువైట్: కువైట్ కొత్తగా ఒమిక్రాన్ కేసులు ఏమీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రి షేక్ డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ తెలిపారు. ఐతే కరోనా కేసుల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల ఉందని ఆయన అన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యూరోప్ లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో అలర్ట్ గా ఉన్నామన్నారు. యూరోప్ నుంచి వచ్చే సంఖ్య పెరిగిందని...వారికి కరోనా టెస్ట్ చేశాకే దేశంలోకి అనుమతిస్తున్నామని అన్నారు. నిషేధిత దేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జన్యు పరీక్షకు పంపుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ మరోసారి ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







