వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం
- March 24, 2016
ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ వద్ద కొమురం భీం స్మారక చిహ్నం నిర్మాణానికి రూ.2.90 కోట్లు, పైలట్ శిక్షణ నిమిత్తం శ్రవణ్కుమార్ అనే విద్యార్థికి రూ.35 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









