న్యూ ఇయర్ కు డ్రగ్స్ అందిస్తూ పట్టుబడ్డ ఘరానా మోసగాళ్లు
- December 23, 2021హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్ ని పట్టుకున్నారు. 183గ్రాముల కొకైన్,44ఎండీ ట్యాబ్ లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.28లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ ని తెచ్చినట్టు పోలీసులు అనుమానించారు. గోవా నుంచి ఈ డ్రగ్స్ ని తీసుకువచ్చినట్టు తెలిపారు. దావుద్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ డీలర్లు మాత్రం పోలీసుల కళ్ళు గప్పి అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







