దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ – సెల్ఫ్ లాక్ డౌన్ విధించిన గ్రామస్థులు
- December 23, 2021
తెలంగాణ: సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్థారణ అయింది. బాధితుడి భార్య, తల్లికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దాంతో గ్రామస్తులు పది రోజుల పాటు లాక్ డౌన్ ని విధించుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







