55 వేల మందికి బూస్టర్ డోస్
- December 24, 2021
ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో 55 వేల మందికి పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ థార్డ్ డోస్(బూస్టర్ షాట్)ను తీసుకున్నారు. ఈ మేరకు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ (MOH) వెల్లడించింది. డిసెంబర్ 21 నాటికి ఒమన్ సుల్తానేట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ (సింగిల్ డోస్) వేసిన మొత్తం వ్యక్తుల సంఖ్య 3,123,613 మందికి చేరుకుందని, ఇది మొత్తం జనాభాలో 93 శాతానికి సమానమని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అలాగే రెండు డోసులు పొందిన వారి సంఖ్య 86 శాతం (2,898,331)కి చేరుకుంది. 55,085 మంది(2 శాతం) మంది మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సుల్తానేట్ లో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం డోసుల సంఖ్య 6,077, 029కు చేరుకుందని MOH వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









