55 వేల మందికి బూస్టర్ డోస్
- December 24, 2021
ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో 55 వేల మందికి పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ థార్డ్ డోస్(బూస్టర్ షాట్)ను తీసుకున్నారు. ఈ మేరకు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ (MOH) వెల్లడించింది. డిసెంబర్ 21 నాటికి ఒమన్ సుల్తానేట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ (సింగిల్ డోస్) వేసిన మొత్తం వ్యక్తుల సంఖ్య 3,123,613 మందికి చేరుకుందని, ఇది మొత్తం జనాభాలో 93 శాతానికి సమానమని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అలాగే రెండు డోసులు పొందిన వారి సంఖ్య 86 శాతం (2,898,331)కి చేరుకుంది. 55,085 మంది(2 శాతం) మంది మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సుల్తానేట్ లో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం డోసుల సంఖ్య 6,077, 029కు చేరుకుందని MOH వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







