క్రిస్మస్.. మొదటి అరబిక్ మాస్ నిర్వహణకు కొత్త కేథడ్రల్ సిద్ధం
- December 24, 2021
బహ్రెయిన్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మొదటి అరబిక్ మాస్ నిర్వహణకు కొత్త కేథడ్రల్ సిద్ధమైంది. ఈ విషయాన్ని మనామాలోని సేక్రేడ్ హార్ట్ చర్చ్ ఫాదర్ ఫయాద్ చార్బెల్ తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న COVID-19 ప్రోటోకాల్లకు కచ్చితంగా కట్టుబడి మాస్ నిర్వహించబడుతుందని ఫాదర్ చార్బెల్ చెప్పారు. డిసెంబరు 9న అవలీలో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో అత్యాధునికమైన కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అరేబియాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అష్టభుజి గోపురం, రెండు ప్రార్థనా మందిరాలు కలిగిన ఈ ఆధునిక చర్చిలో ఒకేసారి 800 మంది ప్రార్థన చేసేందుకు వీలుగా ఆడిటోరియం ఉంది. బహ్రెయిన్లోని 80,000 మంది కాథలిక్లకు ఇది ప్రధాన చర్చ్.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







