క్రిస్మస్.. మొదటి అరబిక్ మాస్ నిర్వహణకు కొత్త కేథడ్రల్ సిద్ధం
- December 24, 2021
బహ్రెయిన్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మొదటి అరబిక్ మాస్ నిర్వహణకు కొత్త కేథడ్రల్ సిద్ధమైంది. ఈ విషయాన్ని మనామాలోని సేక్రేడ్ హార్ట్ చర్చ్ ఫాదర్ ఫయాద్ చార్బెల్ తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న COVID-19 ప్రోటోకాల్లకు కచ్చితంగా కట్టుబడి మాస్ నిర్వహించబడుతుందని ఫాదర్ చార్బెల్ చెప్పారు. డిసెంబరు 9న అవలీలో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో అత్యాధునికమైన కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అరేబియాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అష్టభుజి గోపురం, రెండు ప్రార్థనా మందిరాలు కలిగిన ఈ ఆధునిక చర్చిలో ఒకేసారి 800 మంది ప్రార్థన చేసేందుకు వీలుగా ఆడిటోరియం ఉంది. బహ్రెయిన్లోని 80,000 మంది కాథలిక్లకు ఇది ప్రధాన చర్చ్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







