మసీదుల్లోకి గ్రీన్ షీల్డ్ కలిగినవారికి మాత్రమే ప్రవేశం
- December 24, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్, మసీదుల్లోకి గ్రీన్ షీల్డ్ కలిగినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా సమయానికి 10 నిమిషాల ముందుగా మసీదులు తెరవబడుతాయి. ప్రార్థనలు ముగిసిన తర్వాత 10 నిమిషాలకు మసీదుల్ని మూసివేస్తారు. కోవిడ్ 19 సంబంధిత లక్షణాలు ఏవైనా వుంటే, మసీదులకు వెళ్ళవద్దని మినిస్ట్రీ సూచించింది. ప్రార్థనలు చేసేవారు పక్కనున్నవారితో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. సొంతంగా రగ్గులు తెచ్చుకోవాలి. మసీదుల ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు అందిస్తారు. ఫేస్ మాస్క్ లేకపోతే మసీదుల్లోకి ప్రవేశం వుండదు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







