నాలుగు కొత్త హెల్త్ కేంద్రాల్ని రెండేళ్ళలో ప్రారంభించనున్న పిహెచ్సిసి
- December 25, 2021
దోహా: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్సిసి) రానున్న రెండేళ్ళలో నాలుగు కొత్త హెల్త్ కేంద్రాల్ని ప్రారంభించనుంది. పిహెచ్సిసి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ డిపార్టుమెంట్ సీనియర్ ఆర్కిటెక్ట్ అయేషా ఖలీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అల్ ఖోర్, ఉమ్ అల్ ససనీమ్, అల్ మషాఫ్ మరియు అల్ సాద్లలో ఈ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. 2023 నాటికి పిహెచ్సిసిల సంఖ్య 31కి పెరగనుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







