రెసిడెన్స్ రెన్యువల్ ఫీ పెంపు పుకార్లను కొట్టివేసిన పోలీసులు

- December 29, 2021 , by Maagulf
రెసిడెన్స్ రెన్యువల్ ఫీ పెంపు పుకార్లను కొట్టివేసిన పోలీసులు

ఒమన్: రెసిడెన్స్ రెన్యువల్ ఫీ పెంచారంటూ వస్తున్న పుకార్లను పోలీసులు కొట్టివేశారు. సోషల్ మీడియాలో నివాస పునరుద్ధరణ రుసుములను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రచారంలో ఉన్న పుకార్లను రాయల్ ఒమన్ పోలీసులు తప్పుడివిగా తేల్చారు. 2022 ప్రారంభం నుంచి రెసిడెన్స్ రెన్యువల్ ఫీ 25 శాతానికి పెంచుతారని సోషల్ మీడియాలో వ్యాపిలో ఉన్న పుకార్లలో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com