రెసిడెన్స్ రెన్యువల్ ఫీ పెంపు పుకార్లను కొట్టివేసిన పోలీసులు
- December 29, 2021
ఒమన్: రెసిడెన్స్ రెన్యువల్ ఫీ పెంచారంటూ వస్తున్న పుకార్లను పోలీసులు కొట్టివేశారు. సోషల్ మీడియాలో నివాస పునరుద్ధరణ రుసుములను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రచారంలో ఉన్న పుకార్లను రాయల్ ఒమన్ పోలీసులు తప్పుడివిగా తేల్చారు. 2022 ప్రారంభం నుంచి రెసిడెన్స్ రెన్యువల్ ఫీ 25 శాతానికి పెంచుతారని సోషల్ మీడియాలో వ్యాపిలో ఉన్న పుకార్లలో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







