'మేజర్' మూవీ అప్డేట్
- January 04, 2022
హైదరాబాద్: ముంబైలోని తాజ్ హోటల్పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా రాబోతుంది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు.
ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.'హృదయమా' పాటను సిద్ శ్రీరామ్ పాడారు, ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 7న ఉదయం 11:07 గంటలకు చిత్ర బృందం విడుదల చేయనున్నారు. GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







