'మేజర్' మూవీ అప్డేట్
- January 04, 2022
హైదరాబాద్: ముంబైలోని తాజ్ హోటల్పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా రాబోతుంది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు.
ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.'హృదయమా' పాటను సిద్ శ్రీరామ్ పాడారు, ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 7న ఉదయం 11:07 గంటలకు చిత్ర బృందం విడుదల చేయనున్నారు. GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి