ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- March 26, 2026
మనామా: ఇరాన్ దాడుల నేపథ్యంలో ముహర్రాక్ గవర్నరేట్లోని ఒక ఫెసిలిటీలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ బృందాలు విజయవంతంగా ఆర్పివేశాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) వెల్లడించింది. మంటలను వేగంగా అదుపులోకి తీసుకువచ్చారని, అవి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అత్యవసర సహాయక బృందాలు విజయవంతంగా నిరోధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడ్డ ఘటనలు నమోదు కాలేదన్నారు.
రెస్క్యూ టీమ్స్ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చారని, సంబంధిత అధికారులు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బహ్రెయిన్ అంతటా నివాసితులను రక్షించడానికి, అదే సమయంలో భద్రతను కాపాడటానికి అన్ని రకాల చర్యలను తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









