ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- March 26, 2026
మనామా: ఇరాన్ దాడుల నేపథ్యంలో ముహర్రాక్ గవర్నరేట్లోని ఒక ఫెసిలిటీలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ బృందాలు విజయవంతంగా ఆర్పివేశాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) వెల్లడించింది. మంటలను వేగంగా అదుపులోకి తీసుకువచ్చారని, అవి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అత్యవసర సహాయక బృందాలు విజయవంతంగా నిరోధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడ్డ ఘటనలు నమోదు కాలేదన్నారు.
రెస్క్యూ టీమ్స్ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చారని, సంబంధిత అధికారులు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బహ్రెయిన్ అంతటా నివాసితులను రక్షించడానికి, అదే సమయంలో భద్రతను కాపాడటానికి అన్ని రకాల చర్యలను తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







