100 మిలియన్ దిర్హాములతో గ్రేట్ అరబ్ మైండ్స్ ప్రారంభించిన దుబాయ్ రూలర్
- January 05, 2022
యూఏఈ: దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ‘గేట్ అరబ్ మైండ్స్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన అరబ్ శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులను ప్రోత్సహించే దిశగా, వారి సామర్థ్యాన్ని ప్రాంత అభివృద్ధికి వినియోగించేలా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ళ పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం 100 మిలియన్ దిర్హాములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా 20 గంటల బుజ్జాయిల కథా మహోత్సవం
- ఇరాన్తో శాంతి చర్చలకు వెళ్లము: ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్
- బీప్లస్ విత్ భాస్కర్ విశ్వ వేదిక పై 26.2 గంటల అఖండ కథా యజ్ఞం
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!









