100 మిలియన్ దిర్హాములతో గ్రేట్ అరబ్ మైండ్స్ ప్రారంభించిన దుబాయ్ రూలర్
- January 05, 2022
యూఏఈ: దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ‘గేట్ అరబ్ మైండ్స్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన అరబ్ శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులను ప్రోత్సహించే దిశగా, వారి సామర్థ్యాన్ని ప్రాంత అభివృద్ధికి వినియోగించేలా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ళ పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం 100 మిలియన్ దిర్హాములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







