వలసదారులకు ఒమన్లో ఈ కేంద్రం వద్ద మూడో డోస్ కోవిడ్ వ్యాక్సిన్
- January 05, 2022
మస్కట్: మూడవ డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ వలసదారులకు రిహాబిలిటేషన్ సెంటర్ సోహార్లో ఇవ్వనున్నారు. జనవరి 9 నుంచి జనవరి 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నార్త్ అల్ బతినా హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ 18 ఏళ్ళు పైబడిన వలసదారులు ఇప్పటికే రెండో డోస్ పూర్తి చేసుకుంటే, వారికి మూడో డోస్ ఇవ్వబడుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







