ఇండియన్స్ కు త్వరలో ఈ-పాస్పోర్ట్లు
- January 07, 2022
న్యూ ఢిల్లీ: తమ పౌరులందరికీ త్వరలో ఇ-పాస్పోర్ట్లను జారీ చేసే ప్రణాళికలను ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. త్వరలో ఈ-పాస్పోర్ట్లను అందించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య చేసిన ట్వీట్ తెలిపారు. ఇ-పాస్పోర్ట్లు బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటాయని MEA కార్యదర్శి వెల్లడించారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇతర విషయాలతోపాటు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సాఫీగా సాగేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. 20,000 అధికారిక, దౌత్య ఇ-పాస్పోర్ట్లను ట్రయల్ ప్రాతిపదికన జారీ చేశారు. ఈ పాస్పోర్ట్లను ఫోర్జరీ చేయడం కష్టతరమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







