ఇండియన్స్ కు త్వరలో ఈ-పాస్పోర్ట్లు
- January 07, 2022
న్యూ ఢిల్లీ: తమ పౌరులందరికీ త్వరలో ఇ-పాస్పోర్ట్లను జారీ చేసే ప్రణాళికలను ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. త్వరలో ఈ-పాస్పోర్ట్లను అందించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య చేసిన ట్వీట్ తెలిపారు. ఇ-పాస్పోర్ట్లు బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటాయని MEA కార్యదర్శి వెల్లడించారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇతర విషయాలతోపాటు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సాఫీగా సాగేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. 20,000 అధికారిక, దౌత్య ఇ-పాస్పోర్ట్లను ట్రయల్ ప్రాతిపదికన జారీ చేశారు. ఈ పాస్పోర్ట్లను ఫోర్జరీ చేయడం కష్టతరమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







