తెలంగాణ కరోనా అప్డేట్
- January 07, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. రోజువారీ కేసులు 2 వేలు దాటాయి.నిన్న 1913 కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ లెక్క 2 వేలు దాటేసింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2వేలా 295 కరోనా కేసులు నమోదయ్యాయి.24 గంటల్లో కరోనా సోకి ముగ్గురు చనిపోయారు.. ఇక తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 వేల 861కి చేరింది.. GHMC పరిధిలో కొత్తగా 1952 కేసులు నమోదయ్యాయి.మరణాల సంఖ్య 4,039కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.98%గా ఉంది. ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.అటు వచ్చే 4 వారాలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









