ఓమిక్రాన్ పై క్యాబినేట్ సబ్ కమిటీ సమీక్ష
- January 08, 2022
కువైట్: ఓమిక్రాన్ ఎమర్జెన్సీపై క్యాబినేట్ సబ్ కమిటీ కమిటీ గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించింది. ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో హెల్త్ మినిస్ట్రీ సమర్పించిన తాజా నివేదికలను సమీక్షించారు. కరోనా కొత్త వేరియాంట్ 'ఓమిక్రాన్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడంపై పలు ప్రభుత్వ సంస్థలు నివేదికలు సమర్పించాయి. కువైట్లో ప్రస్తుతం ఎపిడెమియోలాజికల్ పరిస్థితి బాగానే ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ లోనూ పెరిగే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడ్డారని సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!







