ఓమిక్రాన్ పై క్యాబినేట్ సబ్ కమిటీ సమీక్ష
- January 08, 2022
కువైట్: ఓమిక్రాన్ ఎమర్జెన్సీపై క్యాబినేట్ సబ్ కమిటీ కమిటీ గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించింది. ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో హెల్త్ మినిస్ట్రీ సమర్పించిన తాజా నివేదికలను సమీక్షించారు. కరోనా కొత్త వేరియాంట్ 'ఓమిక్రాన్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడంపై పలు ప్రభుత్వ సంస్థలు నివేదికలు సమర్పించాయి. కువైట్లో ప్రస్తుతం ఎపిడెమియోలాజికల్ పరిస్థితి బాగానే ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ లోనూ పెరిగే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడ్డారని సమాచారం.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









