తెలంగాణ కరోనా అప్డేట్
- January 07, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. రోజువారీ కేసులు 2 వేలు దాటాయి.నిన్న 1913 కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ లెక్క 2 వేలు దాటేసింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2వేలా 295 కరోనా కేసులు నమోదయ్యాయి.24 గంటల్లో కరోనా సోకి ముగ్గురు చనిపోయారు.. ఇక తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 వేల 861కి చేరింది.. GHMC పరిధిలో కొత్తగా 1952 కేసులు నమోదయ్యాయి.మరణాల సంఖ్య 4,039కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.98%గా ఉంది. ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.అటు వచ్చే 4 వారాలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి







