తెలంగాణ కరోనా అప్డేట్
- January 07, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. రోజువారీ కేసులు 2 వేలు దాటాయి.నిన్న 1913 కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ లెక్క 2 వేలు దాటేసింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2వేలా 295 కరోనా కేసులు నమోదయ్యాయి.24 గంటల్లో కరోనా సోకి ముగ్గురు చనిపోయారు.. ఇక తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 వేల 861కి చేరింది.. GHMC పరిధిలో కొత్తగా 1952 కేసులు నమోదయ్యాయి.మరణాల సంఖ్య 4,039కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.98%గా ఉంది. ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.అటు వచ్చే 4 వారాలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







