60 ఏళ్లు పైబడిన ప్రవాసుల ఇష్యూపై కొనసాగుతున్న చర్చలు
- January 09, 2022కువైట్: 60 ఏళ్లు పైబడిన ప్రవాసుల వర్క్ పర్మిట్ ఇష్యూపై చర్చలు కొనసాగుతున్నాయి. 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నాన్-గ్రాడ్యుయేట్ ప్రవాసుల సమస్యను పరిష్కరించడంలో న్యాయ మంత్రి, కౌన్సెలర్ జమాల్ అల్-జలావి ఆసక్తిగా ఉన్నారు. గత ఏడాది కాలంగా ఈ కేటగిరీ వ్యక్తుల వర్క్ పర్మిట్లను పునరుద్ధరించడాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆదివారం ఈ ఇష్యూ పై చర్చించి తగిన పరిష్కారాలను తీసుకుంటారని భావిస్తున్నారు. గత క్యాబినెట్ సెషన్ లో 60 ఎండ్ల ప్రవాసుల ఇష్యూ పై ఓ నిర్ణయానికి రాకుండానే ముగిసింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసిన ఈ కేటగిరీకి చెందిన ప్రవాసులకు అంతర్గత మంత్రిత్వ శాఖ తాత్కాలిక నివాస అనుమతులను మంజూరు చేస్తూనే ఉందని జమాల్ అల్-జలావి చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు