కోవిడ్ చికిత్సకు పగడ్బందీ చర్యలు
- January 10, 2022
కువైట్: దేశంలో కోవిడ్-19 క్లినికల్ కేసుల పెరుగుదలను తట్టుకునేలా హెల్త్ వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్ట్రీ(MoH) తెలిపింది. ఎలాంటి పరిస్థతుల్నైనా ఎదుర్కునేందుకు కోవిడ్ వార్డులలో ఐసియు బెడ్లను అందుబాటులో పెట్టామన్నారు. పరిస్థితులను గమనిస్తున్నామని, అత్యవసర మెడికల్ టీమ్స్ రెడీగా ఉన్నాయని MoH తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. మాస్కులు పెట్టుకోవాలని, పూర్తి టీకాలను పొందాలని, అర్హులైన వారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ కు మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని, విదేశాల నుండి దేశానికి వచ్చే వారు నిర్దేశిత కాలానికి క్వారంటైన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఇతరులతో కలవవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇతర వ్యక్తులతో కలవవద్దని హెల్త్ మినిస్ట్రీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









