బహ్రెయిన్ నుంచి బహిష్కరించబడిన క్యాబ్ డ్రైవర్లు
- March 26, 2016
బహ్రెయిన్ దేశంలో చట్టవిరుద్ధంగా కాబ్ వాహానాలను నడుపుతున్న 50 నిర్వాసితులు గత ఆరు నెలలుగా అక్రమ రవాణా కార్య కలాపాలు నిర్వహిస్తూ పట్టుబడిన నేపధ్యంలో దేశమునుండి బహిష్కరించబడ్డారు. వీరితో బాటు 20 బహ్రైనియులు సైతం దొరికినట్లు రవాణా మరియు టెలికమ్యూనికేషన్ మంత్రి కమల్ అహ్మద్ తెలిపారు. వారికి ఎటువంటి బహిరంగంగా అధికారిక అనుమతులు లేకుండా ఈ అక్రమ రవాణా చేస్తూ ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తూ తిరిగి డబ్బును వారికి ఇవ్వకుండా, అందుకు బదులుగా వేరే ప్రాంతానికి చేరుస్తామని ప్రయాణికుల నుంచి డబ్బును గుంజు కొంటున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు, "ఈ విధానాలు అక్రమ టాక్సీల విషయంలో ఉండేది. అందుకు ప్రతిగా వీరు క్యాబ్ లను అదే విధానాలతో నడపడానికి యత్నిస్తున్నారని 50 మంది బహ్రేయినీ అక్రమ టాక్సీ డ్రైవర్లు ట్రాఫిక్ మరియు ఇతర సంబంధిత అధికారుల జనరల్ డైరెక్టరేట్ సమన్వయంతో వీరిని దేశమునుండి బహిష్కరించబదినట్లు ,ఆయన తెలియజేశారు. , మంత్రి ప్రకటనలు మంగళవారం వచ్చే పార్లమెంటు వారాంతపు సమావేశంలో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







