ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 11, 2022
మనామా: ఇండియన్ ఎంబసీ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా వీడియో సందేశం పంపారు. బహ్రెయిన్లోని ఎనిమిది ఇండియన్ స్కూల్స్, ఇంటర్ స్కూల్ పోటీలను హిందీ పాటలు, పోయెట్రీ మరియు స్టోరీ టెల్లింగ్పై పోటీలను నిర్వహించడం జరిగింది. విజేతలకు ఈ ఈవెంట్లో బహుమతులు అందజేశారు. వారిని ఎంబసీ ప్రతినిథులు అభినందించారు. బహ్రెయిన్లోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్, టీచర్లుగా పనిచేస్తున్న భారతీయులు.. ఇలా ఈ కార్యక్రమంలో 250 మంది వరకు భాగం పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









