రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలు, ప్రొఫెట్ గ్రేవ్ సందర్శన నెలలో ఒకసారి అనుమతి
- January 11, 2022
రియాద్: నెల రోజుల వ్యవధితో రవదాఫ్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు అలాగే ప్రొఫెట్ గ్రేవ్ (మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద) సందర్శనకు అనుమతివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా నిర్ణయం తీసుకుంది. మొదటి అనుమతి అలాగే రెండో అనుమతికి మధ్య కనీసం 30 రోజుల వ్యవధి వుండాలన్నది మినిస్ట్రీ తీసుకున్న తాజా నిర్ణయం. ప్రొఫెట్ గ్రేవ్ వద్దకు మహిళలకు అనుమతి లేదు. రవాద్ షరీఫ్ వద్ద ప్రార్థనలకు మాత్రమే మహిళలకు అనుమతి వుంటుంది. ఐదు ఆబ్లిగేటరీ ప్రార్థనలకు (మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద) అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. తవకల్నా యాప్ ద్వారా ఇమ్యూన్ హెల్త్ స్టేటస్ పొందినవారికే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









