తెలంగాణ కరోనా బులిటెన్..
- January 12, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 90,021 కరోనా పరీక్షలు చేయగా.. 2,319 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,00,094కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,047కు చేరింది.గడిచిన 24 గంటల్లో 474 మంది కోలుకున్నారు.దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,77,708కు చేరాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









