అహ్మది పోర్టు రిఫైనరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2022కువైట్: మినా అల్ అహ్మది పోర్టు రిఫైనరీలోని గ్యాస్ లిక్విఫకేషన్ యూనిట్ నిర్వహణ పనుల సమయంలో అగ్ని ప్రమాదం కారణంగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుందని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ పేర్కొంది. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని సంస్థ పేర్కొంది. కాగా, రిఫైనరీ మరియు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు