HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- May 14, 2024
కువైట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా లు కువైట్ సిటీలోని బయాన్ ప్యాలెస్లో సోమవారం అధికారిక చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేవారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నిరంతర మద్దతు కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఒమన్-కువైట్ మధ్య సహకారం ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల కీలక నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









