HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- May 14, 2024
కువైట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా లు కువైట్ సిటీలోని బయాన్ ప్యాలెస్లో సోమవారం అధికారిక చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేవారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నిరంతర మద్దతు కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఒమన్-కువైట్ మధ్య సహకారం ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల కీలక నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







