HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- May 14, 2024
కువైట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా లు కువైట్ సిటీలోని బయాన్ ప్యాలెస్లో సోమవారం అధికారిక చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేవారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నిరంతర మద్దతు కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఒమన్-కువైట్ మధ్య సహకారం ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల కీలక నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









