క్యాపిటల్ గవర్నరేట్లో మసీదు వారంపాటు మూసివేత
- January 16, 2022
మనామా: క్యాపిటల్ గవర్నరేట్లోని మసీదును ఒక వారం పాటు మూసివేస్తూ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు అండ్ ఎండోమెంట్ల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మసీదులో ఒకరికి కరోనా వైరస్ (COVID-19) పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని కాంటాక్ట్ లను గుర్తించే ప్రక్రియను నిర్వహించడానికి, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయడానికి, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వారం పాటు మసీదును మూసివేసిన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.మసీదుల దగ్గర జాగ్రత్త చర్యలు తీసుకుంటామని, తనిఖీలను తీవ్రతరం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









