క్యాపిటల్ గవర్నరేట్లో మసీదు వారంపాటు మూసివేత
- January 16, 2022
మనామా: క్యాపిటల్ గవర్నరేట్లోని మసీదును ఒక వారం పాటు మూసివేస్తూ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు అండ్ ఎండోమెంట్ల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మసీదులో ఒకరికి కరోనా వైరస్ (COVID-19) పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని కాంటాక్ట్ లను గుర్తించే ప్రక్రియను నిర్వహించడానికి, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయడానికి, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వారం పాటు మసీదును మూసివేసిన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.మసీదుల దగ్గర జాగ్రత్త చర్యలు తీసుకుంటామని, తనిఖీలను తీవ్రతరం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







