ఒమన్ లో ముగింపు దశకు సఫారీ ప్రాజెక్ట్
- January 16, 2022
ఒమన్: అల్ సలీల్ నేచురల్ పార్క్లో ఎన్విరాన్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సఫారీ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరుకుంది. పలుప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ టూరిజం డెవలప్మెంట్ కు ఎన్విరాన్మెంట్ అథారిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎకో-టూరిజం ప్రాజెక్ట్లలో పెట్టుబడి పెట్టడానికి, నిర్వహించాలనుకునే కంపెనీలు, ప్రత్యేక సంస్థలు, పెట్టుబడిదారులకు ఎన్విరాన్మెంట్ అథారిటీ కొన్ని ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది. ధోఫర్ గవర్నరేట్ (సౌలి, దహరిజ్, ఖోర్ అల్ ఖురుమ్ అల్ కబీర్)లోని మూడు ప్రాంతాల్లో ఎకో-టూరిజం ప్రాజెక్ట్ల్లో పెట్టుబడి పెట్టడానికి ఎన్విరాన్మెంట్ అథారిటీ ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







