ఒమన్ లో ముగింపు దశకు సఫారీ ప్రాజెక్ట్
- January 16, 2022
ఒమన్: అల్ సలీల్ నేచురల్ పార్క్లో ఎన్విరాన్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సఫారీ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరుకుంది. పలుప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ టూరిజం డెవలప్మెంట్ కు ఎన్విరాన్మెంట్ అథారిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎకో-టూరిజం ప్రాజెక్ట్లలో పెట్టుబడి పెట్టడానికి, నిర్వహించాలనుకునే కంపెనీలు, ప్రత్యేక సంస్థలు, పెట్టుబడిదారులకు ఎన్విరాన్మెంట్ అథారిటీ కొన్ని ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది. ధోఫర్ గవర్నరేట్ (సౌలి, దహరిజ్, ఖోర్ అల్ ఖురుమ్ అల్ కబీర్)లోని మూడు ప్రాంతాల్లో ఎకో-టూరిజం ప్రాజెక్ట్ల్లో పెట్టుబడి పెట్టడానికి ఎన్విరాన్మెంట్ అథారిటీ ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







