'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు

- March 26, 2016 , by Maagulf
'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ  తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు

 మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న 'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, మోహన్‌బాబు, సునీల్‌, నిఖిల్‌, భోగవల్లి ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సోనారిక, హెబ్బాపటేల్‌, గీత రచయిత భాస్కరభట్ల, నిర్మాత అనిల్‌ సుంకర తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com