'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ తాజ్డెక్కన్లో నిర్వహించారు
- March 26, 2016
మంచు విష్ణు, రాజ్తరుణ్ కథానాయకులుగా రూపొందుతున్న 'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని తాజ్డెక్కన్లో నిర్వహించారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మోహన్బాబు, సునీల్, నిఖిల్, భోగవల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సోనారిక, హెబ్బాపటేల్, గీత రచయిత భాస్కరభట్ల, నిర్మాత అనిల్ సుంకర తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









