'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ తాజ్డెక్కన్లో నిర్వహించారు
- March 26, 2016
మంచు విష్ణు, రాజ్తరుణ్ కథానాయకులుగా రూపొందుతున్న 'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని తాజ్డెక్కన్లో నిర్వహించారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మోహన్బాబు, సునీల్, నిఖిల్, భోగవల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సోనారిక, హెబ్బాపటేల్, గీత రచయిత భాస్కరభట్ల, నిర్మాత అనిల్ సుంకర తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







