పెట్రోల్ బంక్ పేలుడులో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ మృతి
- January 17, 2022
అబుధాబి: మూడు ఆయిల్ ట్యాంకర్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరోపక్క, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మరో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి వల్లే ఈ ఘటనలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ వున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అడ్నాక్ స్టోరేజీ ట్యాంకర్ల వద్ద ముసాఫా ఐసిఎడి 3 పెట్రోలియం ట్యాంకర్ల వద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ అధికారులు మరిన్ని వివరాల కోసం సంబంధిత యూఏఈ ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







