పెట్రోల్ బంక్ పేలుడులో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ మృతి
- January 17, 2022
అబుధాబి: మూడు ఆయిల్ ట్యాంకర్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరోపక్క, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మరో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి వల్లే ఈ ఘటనలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ వున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అడ్నాక్ స్టోరేజీ ట్యాంకర్ల వద్ద ముసాఫా ఐసిఎడి 3 పెట్రోలియం ట్యాంకర్ల వద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ అధికారులు మరిన్ని వివరాల కోసం సంబంధిత యూఏఈ ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







