పెట్రోల్ బంక్ పేలుడులో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ మృతి
- January 17, 2022
అబుధాబి: మూడు ఆయిల్ ట్యాంకర్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరోపక్క, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మరో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి వల్లే ఈ ఘటనలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ వున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అడ్నాక్ స్టోరేజీ ట్యాంకర్ల వద్ద ముసాఫా ఐసిఎడి 3 పెట్రోలియం ట్యాంకర్ల వద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ అధికారులు మరిన్ని వివరాల కోసం సంబంధిత యూఏఈ ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









