ఎన్టీఆర్ కు నివాళులర్పించిన బాలకృష్ణ
- January 18, 2022హైదరాబాద్: తెలుగు ప్రజలు ఉన్నంత కాలం NTR ఉంటారన్నారు ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ. అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి NTR అన్నారు.ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు బాలకృష్ణ.తన దృష్టిలో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఎన్టీఆరే అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమని అశ్విన్ అట్లూరి రూపొందించిన పాటను బాలకృష్ణ విడుదల చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 26వ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.అన్నగారు తెలుగు ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం