ఎన్టీఆర్ కు నివాళులర్పించిన బాలకృష్ణ
- January 18, 2022
హైదరాబాద్: తెలుగు ప్రజలు ఉన్నంత కాలం NTR ఉంటారన్నారు ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ. అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి NTR అన్నారు.ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు బాలకృష్ణ.తన దృష్టిలో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఎన్టీఆరే అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమని అశ్విన్ అట్లూరి రూపొందించిన పాటను బాలకృష్ణ విడుదల చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 26వ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.అన్నగారు తెలుగు ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







