వలసదారుల రుసుము: దేశం విడిచి వెళ్ళిన 1.05 మిలియన్ల మంది విదేశీయులు
- January 19, 2022
సౌదీ అరేబియా: 2018 నుంచి 2021 మూడో త్రైమాసికం వరకు.. అంటే మొత్తంగా 45 నెలల్లో 1.05 మిలియన్ల మంది వలసదారులు సౌదీ ఎంప్లాయిమెంట్ మార్కెట్ని వీడి వెళ్ళారు. మొత్తం విదేశీ కార్మికుల్లో ఈ మొత్తం 10.12 శాతం. దీనికి ప్రధాన కారణం వలసదారుల ఫీజు అని పలు నివేదికలు చెబుతున్నాయి. 2018లో 400 సౌదీ రియాల్స్గా వున్న ఈ ఫీజు, 2019 నాటికి 600 సౌదీ రియాల్స్కి చేరుకంది. 2020 నాటికి 800 సౌదీ రియాల్స్ అయ్యింది వలసదారుల రుసుము. వలసదారుల రుసుము విధించకముందు నాన్ సౌదీ వర్కర్లు 10.42గా వున్నారు. 2021 చివరి నాటికి ఇది 9.36కి చేరుకుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!