జనవరి 24న భారత ఎంబసీ ఓపెన్ హౌస్.!
- January 19, 2022
కువైట్: భారత ఎంబసీ, భారత రాయబారి శిబి జార్జితో సోమవారం 24 జనవరి 2022న వర్చువల్ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఓపెన్ హౌస్ ముఖ్య అంశాలు కొత్త పాస్పోర్ట్ మరియు కాన్సులర్ ఔట్సోర్సింగ్ సెంటర్లు, నర్సుల రిక్రూట్మెంట్, ఒమిక్రాన్ సవాళ్ళపై మీటింగ్ వంటివి. కువైట్లోని భారతీయులందరికీ ఈ ఓపెన్ హౌస్లో పాల్గొనేందుకు అవకాశం వుంది. ప్రత్యేకమైన వివరాలు కోరేవారు తమ పూర్తి పేరు (పాస్పోర్టు మీద వున్నది), పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడీ నంబర్ మరియు కాంటాక్ట్ నంబర్ అలాగే కువైట్లో తమ చిరునామాతో కలిపి [email protected] అనే మెయిల్ అడ్రసుకి ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. వర్చువల్ పద్ధతిలో మాత్రమే ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. భౌతికంగా హాజరయ్యేందుకు ఎవరికీ అనుమతి లేదు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









