జనవరి 24న భారత ఎంబసీ ఓపెన్ హౌస్.!
- January 19, 2022
కువైట్: భారత ఎంబసీ, భారత రాయబారి శిబి జార్జితో సోమవారం 24 జనవరి 2022న వర్చువల్ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఓపెన్ హౌస్ ముఖ్య అంశాలు కొత్త పాస్పోర్ట్ మరియు కాన్సులర్ ఔట్సోర్సింగ్ సెంటర్లు, నర్సుల రిక్రూట్మెంట్, ఒమిక్రాన్ సవాళ్ళపై మీటింగ్ వంటివి. కువైట్లోని భారతీయులందరికీ ఈ ఓపెన్ హౌస్లో పాల్గొనేందుకు అవకాశం వుంది. ప్రత్యేకమైన వివరాలు కోరేవారు తమ పూర్తి పేరు (పాస్పోర్టు మీద వున్నది), పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడీ నంబర్ మరియు కాంటాక్ట్ నంబర్ అలాగే కువైట్లో తమ చిరునామాతో కలిపి [email protected] అనే మెయిల్ అడ్రసుకి ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. వర్చువల్ పద్ధతిలో మాత్రమే ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. భౌతికంగా హాజరయ్యేందుకు ఎవరికీ అనుమతి లేదు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







