UAEలో స్టూడెంట్స్ కు PCR పరీక్షలు
- January 20, 2022
యూఏఈ: స్కూళ్లో చేరిన తర్వాత విద్యార్థులందరూ ప్రతి రెండు వారాలకు ఒకసారి PCR పరీక్ష చేయించుకోవాలని UAE విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యక్తిగత విద్యా వ్యవస్థ సజావుగా జరగడానికి మంత్రిత్వ శాఖ అనేక ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. విద్యార్థులు 96 గంటలలోపు పీసీఆర్ పరీక్ష నెగిటివ్గా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే మహమ్మారిని తిరిగి రావడంతో తమ పిల్లలు రిమోట్ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని కోరుకునే తల్లిదండ్రులకు రిమోట్ లెర్నింగ్ ఎంపిక ఇప్పటికీ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయంలో పేరెంట్స్ , స్కూల్స్ మేనేజ్ మెంట్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు చేపట్టాలని కోరింది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









