UAEలో స్టూడెంట్స్ కు PCR పరీక్షలు
- January 20, 2022
యూఏఈ: స్కూళ్లో చేరిన తర్వాత విద్యార్థులందరూ ప్రతి రెండు వారాలకు ఒకసారి PCR పరీక్ష చేయించుకోవాలని UAE విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యక్తిగత విద్యా వ్యవస్థ సజావుగా జరగడానికి మంత్రిత్వ శాఖ అనేక ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. విద్యార్థులు 96 గంటలలోపు పీసీఆర్ పరీక్ష నెగిటివ్గా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే మహమ్మారిని తిరిగి రావడంతో తమ పిల్లలు రిమోట్ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని కోరుకునే తల్లిదండ్రులకు రిమోట్ లెర్నింగ్ ఎంపిక ఇప్పటికీ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయంలో పేరెంట్స్ , స్కూల్స్ మేనేజ్ మెంట్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు చేపట్టాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







