శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- January 22, 2022హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.దుబాయ్ నుంచి హైదరాబాద్కు 6E 025 విమానం ద్వారా వచ్చిన ప్రయాణికుడు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.నిందితుడి నుంచి సుమారుగా రూ. కోటి 36 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.నిందితుడు చైన్స్, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం