ఇండియా-యూరోపియన్ యూనియన్ మైగ్రేషన్ మరియు మొబిలిటీ హ్యాండ్ బుక్
- January 22, 2022ప్రతి ఏడాది ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి వలస వెళుతున్నవారి సంఖ్య పెరుగుతున్న దరిమిలా, అలాంటివారి కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు భారత మైగ్రేషన్ కేంద్రం ఓ హ్యాండ్ బుక్ని అందుబాటులోకి తెచ్చింది. 20 జనవరి 2022న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) మరియు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (తెలంగాణ ప్రభుత్వం) ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం ఆన్లైన్లో దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వుంచనున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు వలస వెళ్ళేవారికి సహాయకారిగా ఈ పుస్తకం వుంటుంది.
బుక్ కొరకు ఈ క్రింది లింకు చూడగలరు.
https://www.ilo.org/newdelhi/
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు