అగ్నిమాపక అభివృద్ధి పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి..
- March 28, 2016
తెలంగాణ రాష్ట్రంలో 91 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, మరో 46 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ అగ్నిమాపక అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అగ్నిమాపక కేంద్రాల ఆధునీకరణకు రూ.61.81 కోట్లు కేటాయించిన ట్లు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు కొత్త అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







