భారత గణతంత్ర దినోత్సవం: యూఏఈ భారతీయ వలసదారులకు భద్రమైన దేశం
- January 26, 2022
యూఏఈ: భారత 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ, యూఏఈ భారతీయ వలసదారులకు అత్యంత భద్రమైన దేశమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు రిపబ్లిక్ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారనీ, యూఏఈ వ్యాప్తంగా కూడా భారతీయులు సంబరాల్లో మునిగిపోయారని అన్నారాయన. యూఏఈ - భారతదేశం మధ్య సన్నిహిత సంబంధాలు రోజురోజుకీ మరింత బలపడుతున్నాయనీ, ప్రవాస భారతీయులకు యూఏఈ అత్యంత భద్రతతో కూడిన దేశమని చెప్పారాయన. పెట్టుబడుల విషయంలోనూ, పరస్పర సహకారం విషయంలో యూఏఈ, భారతదేశం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు.కోవిడ్ పాండమిక్ సమయంలో సహాయ సహకారాలు అందించిన భారత దేశానికి చెందిన కమ్యూనిటీ సభ్యులను భారత రాయబారి సత్కరించారు.
_1643195010.jpg )
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







