భారత గణతంత్ర దినోత్సవం: యూఏఈ భారతీయ వలసదారులకు భద్రమైన దేశం
- January 26, 2022
యూఏఈ: భారత 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ, యూఏఈ భారతీయ వలసదారులకు అత్యంత భద్రమైన దేశమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు రిపబ్లిక్ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారనీ, యూఏఈ వ్యాప్తంగా కూడా భారతీయులు సంబరాల్లో మునిగిపోయారని అన్నారాయన. యూఏఈ - భారతదేశం మధ్య సన్నిహిత సంబంధాలు రోజురోజుకీ మరింత బలపడుతున్నాయనీ, ప్రవాస భారతీయులకు యూఏఈ అత్యంత భద్రతతో కూడిన దేశమని చెప్పారాయన. పెట్టుబడుల విషయంలోనూ, పరస్పర సహకారం విషయంలో యూఏఈ, భారతదేశం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు.కోవిడ్ పాండమిక్ సమయంలో సహాయ సహకారాలు అందించిన భారత దేశానికి చెందిన కమ్యూనిటీ సభ్యులను భారత రాయబారి సత్కరించారు.
_1643195010.jpg )
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









