శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం..
- March 28, 2016
తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భూమిని కేటాయించిందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయించినట్టు పేర్కొన్నారు. ఈ స్థలంలో వసతి గృహాన్ని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









